ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి నేటి ఆంధ్ర ప్రదేశ్ వరకు 25 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు .ఇందులో 13 మంది రాయల సీమ నేతలు కావడం గర్వకారణం. చెప్పుకోవడానికి రాయలసీమ వారు ముఖ్యమంత్రులు తప్ప రాయలసీమ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు.దేశ ప్రగతి ని ప్రశ్నిస్తూ ఆనాడు కవి కాకి కోగిర ఇలా అన్నారు. " నలుబదేడు వయస్సు మీరిన,నా కుమార్తె స్వతంత్ర భారతి ఏమి లోపమో ! ఎవరి శాపమో ! ఇంకా సమర్తాడలేదు' అని సార్ధకం కాని,…
Tag: Y. S. Rajasekhara Reddy
రాజశేఖరరెడ్డి రాజకీయ మలుపు ఎప్పడుఏలా జరిగింది- Y. S. Rajasekhara Reddy
YSR తెలుగు తల్లి'రాజ'తిలకం మేరు నగధీరుడు సువర్ణాంధ్రలో నవ్యాధ్యాయ సృష్టికర్త. రాయలసీమలో రాజకీయ మేధోగుణ సంపన్నుడిగా అంచలంచెలుగా ఎదిగిన మేరు నగధీరుడు డాక్టర్ వై.యస్ .రాజశేఖరరెడ్డి !తెలుగింటి రాజసం. ఆంధ్రావని వైభవానికి దర్పణం..ఆయన విశ్వరూపు రేఖావిన్యాసం!ప్రత్యర్ధులను సైతం చిరునవ్వు తో గెలిచి..అధినాయకత్వానికే వెన్నుదన్నుగా నిలిచి..జాతీయ రాజకీయాలపైనే చెరగని ముద్ర వేసిన ఘనత సొంతం చేసుకున్న రైతన్న ముద్దు బిడ్డ..పులివెందుల పులి బిడ్డవై.యస్. రాజశేఖరరెడ్డి! ఇంటిల్లిపాదికీ సమవర్తిగా..సేద్య సీమలో రైతుబిడ్డగా ..పేదల గుండెల్లో రాజన్నగా..రాయలసీమకే రాజమకుటమై..తెలుగు గడ్డకే దివ్యతేజమై…