మొక్కుబడుల దేవుడు. Pic source ttd శ్రీవేంకటేశ్వరస్వామి ఆపద మొక్కులవాడనేది లోకప్రసిద్ధం. అనాదిగా రాజులు, రాణు లెందరో స్వామికి మొక్కులు చెల్లించారు. పల్లవరాణి స్వామివారి వెండి విగ్రహాన్ని ఆలయానికి బహూకరించింది. ఆయనే పవళింపు సేవలందుకొనే భోగశ్రీనివాసమూర్తి, భగవంతుడికి మనకి కలిగినంతలో తృణమో పణమో సమర్పిస్తామని మొక్కుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. మొక్కు అంటే ప్రార్థన, మొక్కుబడి అంటే ప్రార్ధించ బడింది అని అర్థాలు. "నా మొక్కు నెరవేరితే నేను కృతజ్ఞతగా చెల్లించబోయేది" అని భక్తుడు స్వామితో ఒక…
Tag: srivari potu
ఓం నమో శ్రీ వేంకటేశాయ తిరుమల శ్రీవారి ఆలయచరిత్ర, విశేషాలు5 -TTD history 5
ఘంట మండపం :- బంగారు వాకిలికి గరుడ సన్నిధికి మధ్యగల ప్రదేశం. బ్రహ్మది సకల దేవతాగణాలు స్వామి వారి సందర్శనకు వేచిఉండే ప్రదేశం. దీనినే మహామణి మండపం అంటారు.శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి.. దానికి ఎదురుగా ఉన్న గరుడ మందిరాన్ని అనుసంధానిస్తూ ఘంటా మండపం నిర్మితమైంది చంద్రగిరి వాస్తవ్యుడు, విజయనగర సామ్రాజ్య మంత్రివర్యుడు అమాత్యమల్లన ఈ మండపం నిర్మాణం మొదలు పెట్టించి క్రీస్తుశకం 1417 ఆగస్టు 25 నాటికి పూర్తి చేయించినట్లు శాసన ఆధారాలు ఉన్నాయి. దీనిని…
ఓం నమో శ్రీ వేంకటేశాయ తిరుమల శ్రీవారి ఆలయచరిత్ర, విశేషాలు4 -TTD history 4
భాష్యకార్ల సన్నిధి :- ఇందులో శ్రీమద్ రామానుజాచార్యులు గారి విగ్రహం ఉంటుంది. శ్రీవారికి ఏం ఏం కైంకర్యాలు ఏవిధంగా చేయాలో మానవాళికి అందించిన గొప్ప వ్యక్తి. తన 120 సం.ల కాలంలో 3 పర్యాయాలు తిరుమలకు మోకాళ్ళ మీద వచ్చాడు. అలా వస్తున్నపుడు ఆయన ఆగిన ప్రదేశమే మోకాళ్ళ పర్వతం. ఈనాటికి కాలినడకన వచ్చే భక్తులు ఈ పర్వతాన్ని మోకాళ్ళతో ఎక్కడం గమనించవచ్చు. ప్రధాన వంటశాల (పోటు) :- విమాన ప్రదక్షిణంలో ఉన్న ప్రధాన వంటశాలను పోటు…