అనంత కలికితురాయి దళవాయిచలపతిరావుచిన్న పల్లెటూరు ను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడమే కాకుండా ఓ గుర్తింపు తెచ్చిపెట్టాడు. భారత దేశంలో ఆ గ్రామానికి కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. దశదిశలా వ్యాపింపజేశారు. కళాసంపద సువాసనలు గుప్పించారు. అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకొని గ్రామానికేకాదు ,జిల్లా,రాష్ట్రానికే పేరు సంపాదించారు. అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలోని నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మలాట కళాకారులు దళవాయిచలపతిరావు.ఈయనకు 2020 సంవత్సరానికి కళాకారుల విభాగం నుంచి పద్మశ్రీ పురస్కారం లభించింది. తోలుబొమ్మలాటకే ఓ గుర్తింపు. చలపతిరావు…