Pic source google గాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గాల్లో , పురుషులతో సమానంగా మహిళలు కూడా స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. తమ కుటుంబానికి దూరమై, ఖద్దరు ధరించి, స్వాతంత్య్ర సమర గీతాలు పాడుతూ, త్యాగాలు చేసి.. పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తింటూ చిత్రహింసలకు గురై, స్వాతంత్య్ర సమరధీరలుగా చరిత్రలో నిలిచారు. స్వాతంత్ర్య సమర యోధురాలు,సంఘసేవకురాలు. ఆదర్శ కాంగ్రెసువాదిగా సంఘంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొన్న తెలుగు మహిళలలో వేదాంతం కమలాదేవి ఒకరు. 1897 మే…