అనంతపురం జిల్లా రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా. దీని వైశాల్యం 19135 చ.కి.మీ.గోదావరి రెండు జిల్లాలంత ఉంటుంది. ఇందులో సాగు భూమి 27 లక్షల ఎకరాలు. దీనిలో ఒక లక్షా 76 వేల ఎకరాలు నీటి పారుదల పథకాల కింద ఉంటే, 55 వేల ఎకరాలు చెరువులు కుంటల కింద సాగువుతోంది.దాదాపు 88 శాతం వర్షాధారం మీద ఆధారపడి ఉంది. జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువ.గాలులు ఎక్కువ.జీవనదులు లేవు. జిల్లాలో వర్షపాతం తక్కువ. కేవలం 550మి.మీ.…
Tag: Ananthapuram
కణేకల్ మండలం- kanekal mandal
Kanekal mandal map Kanekal is a Mandal in Anantapur District of Andhra Pradesh State, India. Kanekal Mandal Head Quarters is Kanekal town . It belongs to Rayalaseema region . Uravakonda City , Rayadurg City , Kalyandurg City , Bellary City are the nearby Cities to Kanekal. Kanekal consist of 30 Villages…
అనంతపురం జిల్లాలో ఆనకట్టలు- projects in ananthapuram
తుంగభద్ర ఎగువకాలువ 25 లక్షల ఎకరాల వర్షాధార సాగుభూమి ఉన్న ఈ జిల్లాలో ఒక లక్షా నలభైవేల ఎకరాలకు ఈ కాలువ ద్వారా సాగునీరు అందించడానికి రూపొందించారు. ఏవిధంగా అయితే కోస్తా ప్రాంతంలో నీటి వనరులు కల్పించి కరువులను పారదోలినారో, అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో కూడా నీటి వనరులను కల్పించి కరువులను పారదోలాలని బ్రిటిష్ వారు ఆలోచించారు. ఆ రోజుల్లో అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలోని ఆలూరు, పత్తికొండ ప్రాంతాలు బళ్లారి…
అనంతపురం జిల్లా హాస్పిటల్స్
Snehslatha Hospital స్నేహాలత నర్శింగ్ హోం, గంగాగౌరీ థియేటర్ రోడ్డు, 08554-27707 ఆశా ఆసుపత్రి , కోర్టురోడ్డు. 9440285832డాక్టర్ అక్బర్ ఆసుపత్రి, సాయినగర్, 08554-235009జయం సూపర్ స్పెషాల్టీ డెంటల్ హాస్పిటల్, మున్సిపల్ కాంప్లెక్సు, క్లాక్టవర్, 9490179669డెంటోకేర్ సూపర్ స్పెషాల్టీ హాస్పెటల్, సాయినగర్, 08554-240346బాలాజీ డెంటల్ ఆసుపత్రి, కేఎస్ఆర్ కాలేజీ ఎదురుగా, సాయినగర్, 99082 40900హరిప్రసాద్ ఈఎన్టీ ఆసుపత్రి, గంగాగౌరీ థియేటర్ రోడ్డు, ఖాజానగర్, 08554 699632ప్రశాంతి నర్శింగ్ హోం, కోర్టురోడ్డు, 08554 241529శ్రీనివాస చిల్డ్రెన్ హాస్పెటల్, ఖాజానగర్, …
స్వాతంత్ర్యోద్యమంలో ఇల్లూరు కేశమ్మ- Kesamma
ఇల్లూరి కేశమ్మ 1920 ఖిలాఫత్ఉద్యమం, సహాయనిరాకరణోద్యమం మొదలుకొని 1930 ఉప్పుసత్యాగ్రహం ,1940 వ్యష్టి సత్యాగ్రహం, 1942 క్విట్ ఇండియా ఉద్యమం, హరిజన దేవాలయ…
రాయలసీమ పయనం అద్భుత రాజదాని అమరావతి వైపు కాదు-Rayalaseema direction
ఆత్మహత్యలు లేని అనంతపురం కావాలి అమరావతి నేడు ఏపి ప్రజల చెవులలో మారు మ్రోగుతున్న పదం. వెలగపూడి తాత్కలిక సచివాలయం నుంచి విధులను నిర్వహించడానికి ఒక్కోశాఖ తరిలి వస్తుండటంతో ప్రచార సాధనాలు, అధికార పార్టీ నేతలు తాము పులకించి ఏపి ప్రజలందరిని కూడా తమతో బాటు పులకించమని, అమరావతి వైపు ముందుకు సాగాలని హితబోద చేస్తున్నారు. ఇక సిబ్బంది అయితే తాము నూతనంగా ఉద్యోగంలో చేరినంత ఆనందంగా ఉందని సెలవిస్తున్నారు.…