రాయలసీమ కు తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది. అన్ని రాజకీయ పక్షాలు వారి వారి స్వార్థ ప్రయోజనాల ఫలితంగా సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికలు అందడం లేదు. అన్ని రాజకీయ పక్షాలు ఒకే వేదికపై చేరి చర్చలు జరిపి తీర్మానాలు చేసి అమలు చేయగలిగితే అప్పుడు ప్రగతి సాద్యమౌతుంది. రాజకీయాలు వేరు ,ప్రగతి వేరు అన్న కోణంలో అందరూ ఆలోచించాలి. విశాలదృక్పథం కలిగి ఉండాలి. అలాంటి పరిస్థితి కనుచూపు మేరలో కన్పించడం లేదు. రాజకీయ పక్షాలు అధికారం కోసం…
Category: సమస్యలు
అనంతపురం జిల్లా లో కరువు,వెనుక బాటుతనం, పరిష్కారాలు_ Ananthapuram drought backwardness, solutions
అనంతపురం జిల్లా రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా. దీని వైశాల్యం 19135 చ.కి.మీ.గోదావరి రెండు జిల్లాలంత ఉంటుంది. ఇందులో సాగు భూమి 27 లక్షల ఎకరాలు. దీనిలో ఒక లక్షా 76 వేల ఎకరాలు నీటి పారుదల పథకాల కింద ఉంటే, 55 వేల ఎకరాలు చెరువులు కుంటల కింద సాగువుతోంది.దాదాపు 88 శాతం వర్షాధారం మీద ఆధారపడి ఉంది. జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువ.గాలులు ఎక్కువ.జీవనదులు లేవు. జిల్లాలో వర్షపాతం తక్కువ. కేవలం 550మి.మీ.…
రాయలసీమ కు న్యాయం జరగదా ?దగా కు గురి కావాల్సిందేనా ? -Rayalaseema
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి నేటి ఆంధ్ర ప్రదేశ్ వరకు 25 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు .ఇందులో 13 మంది రాయల సీమ నేతలు కావడం గర్వకారణం. చెప్పుకోవడానికి రాయలసీమ వారు ముఖ్యమంత్రులు తప్ప రాయలసీమ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు.దేశ ప్రగతి ని ప్రశ్నిస్తూ ఆనాడు కవి కాకి కోగిర ఇలా అన్నారు. " నలుబదేడు వయస్సు మీరిన,నా కుమార్తె స్వతంత్ర భారతి ఏమి లోపమో ! ఎవరి శాపమో ! ఇంకా సమర్తాడలేదు' అని సార్ధకం కాని,…
కడప కరువుల చరిత్ర-kadapa drought.
Photo Courtesy:RBF-facebook కడప జిల్లా గ్రామీణ ప్రాంతాల్లోని పాతతరం వారిని మీ వయస్సు ఎంత?అని అడిగితే గంజి కరువు, లేదంటే మరో కరువులో పుట్టామని చెప్పడం నేటికీ కనబడుతుంది. కరువులు ఇక్కడి జనజీవనంలో అంతర్భాగమై పోయాయన్నవిషయం దీన్నిబట్టి స్పష్టమౌతుంది. కరువులు, రోగాలు, ఆకలి మరణాలు, వలసలు,నేరాలు, ఘోరాలు ఎన్నో... కలబంద గడ్డలు, దేదారాకు తిని ప్రాణం పట్టుకున్నకాలాలు ఎన్నెన్నో... విజయనగర పాలన మినహాయిస్తే ఆ తర్వాత వచ్చిన పాలకులు గంజి కేంద్రాలు, కరువు పనులు, రెమిషన్లు, కమిషన్లు,…
కరోనా కాలంలో రాయలసీమ చేనేత పరిశ్రమ-Maggam
Courtesy: FB ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత ,దాని అనుబంధ వృత్తులపై ఆధారపడిసుమారుగా నాలుగు లక్షల మంది జీవనం సాగిస్తున్నారు.వీరిలో ఇప్పటికి కూడా వేలాదిమందికి గుర్తింపు కార్డులు ఇవ్వలేదు.చేనేత అనుబంధ వృత్తులలో నాలుగు లక్షల కుటుంబాలు అనగా ఒక్కో కుటుంబానికి ఐదు మంది చొప్పున ప్రకారం మహిళలతో కలిపి20 లక్షల మంది వున్నారు. లక్డౌన్ ప్రకటించిన నాటి నుండి ఈ చేనేత వృత్తిని కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిలుపుదల చేయించారు.చేనేత ఉత్పత్తులు…
Socio-Economic Conditions of the Hand Loom Weavers of Rayalaseema
A sample of 60 handloom weavers in Vontimittamaadal of Kadapa district were selected for the study.The age below 30, the numbers of handloom weavers are 21 and age-group 51 and above are only 08 respondents. There are only males 26 (86.67%) in the Kothamdavaram, 04 females (13.33%) and 28 males (93.33%) are in the…