Janumaddi Hanumath Sastry డా॥ జానమద్ది హనుమచ్ఛాస్త్రిగారు 1925 అక్టోబర్ 20న అనంతపురం జిల్లా రాయదుర్గంలో జన్మించారు. శ్రీమతి జానకమ్మ, శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిగార్లు వీరి తల్లిదండ్రులు. ఎం.ఏ (ఇంగ్లీష్), ఎం.ఏ (తెలుగు), బి.ఇడి, రాష్ట్ర విశారద వంటి కోర్సులు అభ్యసించారు. పాఠశాల ఉపాధ్యాయుడుగా, పాఠశాలల పరిశీలకులుగా, సర్వే అధికారిగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకులుగా శాస్త్రిగారు పనిచేశారుచిన్న వయస్సులోనే శాస్త్రిగారు ప్రపంచ ప్రసిద్ధిచెందిన వ్యక్తుల ప్రభావానికి లోనయ్యారు. ఆయన ఆరాధించిన వ్యక్తులతో కలసి పనిచేయడం ఆయన…
Author: V
నొలంబుల చరిత్ర తెలుసా?
దేవనహళ్ళికోట దేవనహళ్ళి తొలుత గంగవాడిలో భాగంగా ఉండేది. తరువాత ఇది రాష్ట్రకూటుల పాలనలోకి వచ్చింది. ఈ ప్రాంతాన్ని రాష్ట్రకూటులు, నోలంబులు, పల్లవులు, చోళులు, హొయసలులు, విజయనగర పాలకులు వరుసగా పాలించారు. అనంతపురం, చిత్తూరు పరిసర ప్రాంతాలలో రాజ్యమేలిన మరో సామంత రాజవంశము వారు నొలంబులు లేక నొలంబ పల్లవులు. ఈ వంశంలో 11 మంది పాలకున్నారు. వీరు నొలంబవాడి 32 వేలు గ్రామాలు పై ఆధిత్యం వహించినారు. వీరు బాణులతో, వైదుంబులతో, చోళులతో, రాష్ట్రకూటులతో పొరు సల్పినారు.…
ఎరికల్ – ఎర్రగుడిపాడుerragudipadu,erikal
రేనాటి చోడుల రాజధాని చెప్పలి లో ప్రాచీన అగస్త్యేశ్వర ఆలయం.source: rayalaseema fb 'ఎరికల్' అన్న పదానికి తెలుగు భాషా చరిత్రలో, తెలుగువారి చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉంది. తొలి తెలుగు శాసనం కలమళ్ల శాసనం ఎరికల్ ముతురాజు ధనుంజయుడు వేయించగా, ఎర్రగుడిపాడు శాసనంలో కూడా 'స్వస్తిశ్రీ ఎరికల్ముత్తుర్రాజు' అని ఉంటుంది. తొట్టతొలి తెలుగు శాసనాల్లో (కలమళ్ళ, ఎర్రగుడిపాడు, తిప్పలూరు, ఇందుకూరు మొ.) మనకు ప్రధానంగా మూడు సారూప్యతలు కనిపిస్తాయి. అన్నీ కడప జిల్లాలో లభ్యమైనవిఅన్నీ రేనాటి…
శాతవాహనులు కర్నూలు వారా? నోలంబులే కురబలా?Sathavahanas belong to Kurnool?Kurabas are nolambs?
భౌగోళికంగా చూసినట్లయితే రాష్ట్రంలో ఎంతో ప్రాచీనత గల ప్రాంతం రాయలసీమ. ఆర్కెమిక్ స శకానికి చెందిన వివిధ రాతి కుటుంబాలను ఇనుము మాంగనీసు, అభ్రకం, బంగారం , వజ్రములు వంటి ఖనిజ విశేషాలను ఈ జిల్లాల్లో గుర్తించారు. కొంత మంది భూ విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం కర్నూలు దాని పరిసర ప్రాంతాలు అతి ప్రాచీనకాలంలో జలమయమైనవిగా భావిస్తారు అప్పటికి మానవజాతి పుట్టలేదు. నల్లమల, ఎర్రమల, శేషాచలం కొండలు, తూర్పు కనుమలు విశేషంగా ఈ జల్లాల్లో పరివ్యాప్తి చెందాయి…
కదిరి కాలేజీ అమ్మాయిలు రాసిన కవితలు,కథల పుస్తకం మీరెప్పుడైనా చదివారా? Have you read this kadiri mallelu book?
మద్యం అలవాటును మానేయడానికి వేసుకునే మాల ఎక్కడ ఉందో తెలుసా?_Mala for abandoning alcohol drinking habbit
(Pic source telugu.nativeplanet) మద్యం అలవాటుకు బానిసలైన వారు దాని నుండి తప్పించుకోవడానికి పాండురంగ మాల వేసుకునే విధానం దేశంలోనే ప్రధమంగా మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.అదెక్కడంటే అనంతపురం జిల్లా, రాయదుర్గంలోని బొమ్మనహాళ్ సమీపంలో గల ఉంతకల్లు గ్రామంలో. అక్కడ కొలువైన ఆ పాండురంగ స్వామే మద్యాన్ని మానిపించే దేవుడు. ఉంతకల్లు, అనంతపురం జిల్లా, బొమ్మనహాళ్ మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన బొమ్మనహాళ్ నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన బళ్ళారి (కర్ణాటక) నుండి 25 కి.…
యక్షగానానికి మూలమెక్కడో తెలుస్తే ఆశ్చర్యపోతారు._origin of yakshaganam
నేటి యక్షగానంలో ఇతరులు పాడుతుంటారు.పాటకు అనుకూలంగా కొందరు ఆడుతారు కథను నడిపే విధానం ముచ్చటగా ఉంటుంది. తోలుబొమ్మలాలు కూడా యింతే. కథను పాటగా పాడుతుం టారు మాటలు చెపుతూ నడుపుతారు పాత్రలకు ప్రత్యేక పాటలుంటాయి. తేడా అల్లా ఒక విషయంలోనే ఉంటుంది. యక్షగానంలో మనుషులు ఆడతారు. తోలు బొమ్మలాటలో బొమ్మలను ఆడిస్తారు. రెంటినీ పోల్చి చూచినపుడు కథనుచెప్పే విధానము ఒకటి గానే ఉంటుంది. ఈనాడు జక్కుల వారు చేసేనృత్యాలు కన్పించవు. కాని యక్షగానాలు చాలా మంది ఆడుతున్నారు.'జక్కులవారి…
తాండవ నృత్యం ఏలా మొదలైందో తెలుసా ? thandavam
Thandava dance మనుషులు రోజూ పనులు చేసుకోవాలి. పని చేయంది చాలా మందికి జీవితం గడవదు. పొట్ట నిండదు. వారంతా పనిచేస్తూ కష్టాన్ని మరచి పోవాలను కుంటారు, ఏదైనా పాటపాడుకుంటుంటే మనసు తేలికగా వుంటుంది. హాయి గొలుపుతుంది. ఇలా జానపదుల పాటలొచ్చాయి."వారు కష్టపడే టప్పుడు శరీరం కదులుతుంది. ఆ కదిలిక ఒకే తీరుగా ఉంటుంది. పోట్లు వేస్తారు. కోతకోస్తారు. కుప్పలు వేస్తారు. నూరుస్తారు. దంచుతారు. విసురుతారు. ఒక పనికి శరీరంలో ఒకే విధంగా కదిలించాలి. ఒక పనికి…
కోలాట నృత్యాలు -kolatam(stick dance)
ఆంధ్ర ప్రజాజీవితంలో అన్ని జానపద కళారూపాలతో పాటు ఈ కోలాట నృత్యం కూడ తెలుగు జానపదుల జీవితాలతో పెనవేసుకుకుపోయింది. పెద్దల్నీ, పిల్లల్నీ అందర్నీ అలరించిన కళారూపం కోలాటం. కోలాట నృత్యాలు ప్రతి పల్లెలోనూ విరామ సమయాల్లో రాత్రి పూట పొద్దుపోయే వరకూ చేస్తూ వుంటారు. భక్తిభావంతో దేవుని స్థంభాన్ని పట్టుకుని ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటి ముందూ కోలాటాన్ని ప్రదర్శిస్తారు. ఈ కోలాట నృత్యాలను పెద్ద పెద్ద తిరుణాళ్ళ సమయంలోనూ, దేవుళ్ళ ఉత్సవాలలోనూ బహిరంగంగా వీథుల్లోనూ ప్రదర్శిస్తారు.…
గుడిబండకు ఆపేరెలా వచ్చిందో తెలుసా ? Gudibanda.
ఒకప్పుడు బండకొండగా పేరుగాంచిన ప్రాంతమే నేడు గుడిబండగా పిలువబడుతోంది.క్రీ.పూ. 17వ శతాబ్దం క్రితం గుడిబండ కోటలో రాహుత్త మహారయ అనే రాజు పరిపాలిస్తుండే వాడు.ఆయన 90ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొండపై కొండ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు. కొండపై సుందరమైన కొలనులు, కోటగోడలు, బందిఖానా, నంది విగ్రహం, ఫిరంగులు, సొరంగాలుఇక్కడ దర్శనమిస్తాయి. పూర్వీకులు చెక్కిన శిలలు, రాతలు నేటికీ దర్శనమిస్తున్నాయి. ఇదేగాకగుడిబండ కొండపై ఉన్న కొలనులో …